Exclusive

Publication

Byline

మద్యం కేసులో 8 గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపణ

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు రేపుతోంది. వైసీపీలో కీలక నేతలపై ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి చుట్టూ వ్యవహారం అంతా తిరుగుతోంది. శనివారం ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల విచ... Read More


హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్, తెల్లవారుజామున కూల్చివేతలపై ప్రశ్నలు

భారతదేశం, ఏప్రిల్ 19 -- హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు చెందిన కట్టడాలను కూల్చివేసింది. హఫీజ్ పేటలో ఉన్న 17 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను ... Read More


చట్టం అందరికీ సమానమా? కొందరినే సెలెక్టివ్ గా టార్గెట్ చేశారా?- స్మితా సబర్వాల్ సంచలన పోస్ట్

భారతదేశం, ఏప్రిల్ 19 -- కంచ గచ్చిబౌలి భూవివాదంపై రీట్వీట్ చేసి ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసింది. హెచ్సీయూ భూముల విషయంపై హాయ్ హైదరాబాద్ పోస్టు చ... Read More


సీనియర్ సిటిజన్ కార్డు-సచివాలయాల్లో దరఖాస్తుకు ఆప్షన్ ఓపెన్, కావాల్సిన పత్రాలివే

భారతదేశం, ఏప్రిల్ 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో 60 ఏళ్లు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్... Read More


కరెంట్ బిల్లు కష్టాలకు చెల్లు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.78 వేల సబ్సిడీ- పీఎం సూర్య ఘర్ పథకం పూర్తి వివరాలివే

భారతదేశం, ఏప్రిల్ 19 -- సమ్మర్ వచ్చిందంటే కరెంట్ బిల్లు టెన్షన్ పట్టుకుంటుంది. బయట ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఏసీలు, కూలర్లు తప్పనిసరి అవుతున్నాయి. వీటి వినియోగంతో కరెంట్ బిల్లులు భారీగా వస్తున్నాయి. ... Read More


ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర- 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం, లిస్ట్ ఇదే

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో మరోసారి నామినేటెడ్‌ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్రంలోని 30 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు నియమించారు. ఈ 30 స్థానాల్లో.. 25 మంది టీడీపీ నాయకు... Read More


ఏపీలో నామినేటెడ్ కొలవుల జాతర- 30 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లు నియామకం, లిస్ట్ ఇదే

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో మరోసారి నామినేటెడ్‌ పదవులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్రంలోని 30 మార్కెట్‌ కమిటీలకు ఛైర్మన్లను సీఎం చంద్రబాబు నియమించారు. ఈ 30 స్థానాల్లో.. 25 మంది టీడీపీ నాయకు... Read More


అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు- రూ.4668 కోట్లతో 5 టవర్లు, టెండర్లు పిలిచిన సీఆర్డీఏ

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. మే 2న అమరావతిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ...రాజధాని పునర్ నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. రాజధానిలో రాష్ట్ర సచి... Read More


పవన్ కల్యాణ్ చిన్న కుమారుడిపై అసభ్యకర పోస్టులు, అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన వ్యాఖ్యలతో పోస్టు పెట్టిన యువకుడిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్... Read More


ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు, ఏపీ ఆర్టీఈ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

భారతదేశం, ఏప్రిల్ 16 -- ఏపీలో విద్యాహక్కు చట్టం కింద 2025-26 విద్యా సంవత్సరానికి అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద, బలహీన వర్గాల పిల్లలకు 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠ... Read More