Exclusive

Publication

Byline

ఏపీకి ఆరు కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

భారతదేశం, మే 21 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప... Read More


ఏపీకి కుంకీ ఏనుగులు ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వం, పవన్ కల్యాణ్ సమక్షంలో అందజేత

భారతదేశం, మే 21 -- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో ఏపీకి ఆరు ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అందించింది. బెంగళూరు విధానసౌధలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం ప... Read More


కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్డేట్స్- మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు, దరఖాస్తు గడువు పొడిగించే అవకాశం

భారతదేశం, మే 21 -- ఏపీలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు, మార్పు చేర్పుల కోసం వస్తున్న వారితో గ్రామ, వార్డు సచివాలయాలు, హడావుడిగా కనిపిస్తున్నాయి. దరఖ... Read More


కాశీ పండితులతో సరస్వతి నవరత్నమాల హారతి- ప్రతి సాయంత్రం ప్రత్యక్షప్రసారం

భారతదేశం, మే 20 -- భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న సరస్వతి నవరత్నమాల హారతి ఘట్టాన్ని ప్రతీ రోజూ ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స... Read More


తిరుపతిలో దళిత విద్యార్థిపై దాడి వైసీపీ నేతల అనుచరుల పనే- ఫొటోలు పోస్టు చేసిన మంత్రి లోకేశ్

భారతదేశం, మే 20 -- తిరుపతిలో విద్యార్థుల మధ్య జరిగిన ఓ వ్యక్తిగత గొడవను టీడీపీపై రుద్ది పబ్బం గడుపుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ చూస్తున్నారని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. దళిత సోదరులను రెచ్చగొ... Read More


భోగాపురం ఎయిర్ పోర్టుకు 500 ఎకరాలు, ఏలూరులో అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ- కేబినెట్ కీలక నిర్ణయాలివే

భారతదేశం, మే 20 -- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ-కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయాలను మంత్రులు కొలుసు పార్థసారథి, న... Read More


జూన్ 1 నుంచి రేషన్ వ్యాన్లు బంద్, వారికి మాత్రం ఇంటికే సరకులు

భారతదేశం, మే 20 -- రాష్ట్ర వ్యాప్తంగా 29 వేల రేషన్ షాపుల్లో సరకుల సరఫరా చేసే వ్యవస్థపై గత ప్రభుత్వంలో కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ, వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.... Read More


కీరవాణి స్టూడియోలో 'వీరమల్లు'- పవన్ చేతుల్లో ఆస్కార్ అవార్డు, స్వరవాణికి సన్మానం

భారతదేశం, మే 20 -- మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడిపోకూడదని ప్రతి ఒక్కరినీ తట్టిలేపే, సలసల మరిగే నీలోని రక్తమే' అని పాటకు సంగీత, సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్... Read More


కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు తప్పని తిప్పలు, మ్యారేజ్ సర్టిఫికేట్ తో కొత్త చిక్కులు

భారతదేశం, మే 20 -- ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు, రేషన్ కార్డుల్లో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే దరఖ... Read More


హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ రిలీఫ్, పెంచిన ఛార్జీల్లో 10 శాతం తగ్గింపు

భారతదేశం, మే 20 -- హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం...టికెట్ల రేట్ల పెంపుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరించింది. పెంచిన ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటి... Read More